దేశం కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను.
ఆంధ్ర జ్యోతి శ్రీనివాస్ గారు అన్నారు "కాబోయె ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ?" ఇంత బహిరంగంగా జరుగుతున్నది ఈ అమ్మకం వ్యవహారం, కొనటం వ్యవహారం. ఈ సీట్లు, ఓట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఎవరికి(సీట్లమ్ముకున్న అధినాయకులకు , ఓట్లు అమ్ముకున్న ప్రజలకు) అధికారం ఉండదు, వారు దేనికి బాధ్యులు కారు. మనకు ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది మామూలుగానైతె. కాని ఒక్క సారి ఇలాంటి మామూలు స్పృహనుండి బయటబడి ఆలోచిస్తే ఇది చాలా విచిత్రమైన, ఘోరమైన విషయం అనిపిస్తుంది.
ఇలా జరగటానికి కారణాలు, ఇలా జరగకుండా ఉండాలంటె ఏమి చేయాలొ చెప్పండి ఒకటి, రెండు వాక్యాల్లొ.
1 కామెంట్:
doubt
కామెంట్ను పోస్ట్ చేయండి