యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

13, ఏప్రిల్ 2009, సోమవారం

సీట్లేందుకు అమ్ముడుపోతున్నాయి? ఓట్లెందుకు అమ్ముడుపోతున్నాయి?

దేశం కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను.
ఆంధ్ర జ్యోతి శ్రీనివాస్ గారు అన్నారు "కాబోయె ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ?" ఇంత బహిరంగంగా జరుగుతున్నది ఈ అమ్మకం వ్యవహారం, కొనటం వ్యవహారం. ఈ సీట్లు, ఓట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఎవరికి(సీట్లమ్ముకున్న అధినాయకులకు , ఓట్లు అమ్ముకున్న ప్రజలకు) అధికారం ఉండదు, వారు దేనికి బాధ్యులు కారు. మనకు ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది మామూలుగానైతె. కాని ఒక్క సారి ఇలాంటి మామూలు స్పృహనుండి బయటబడి ఆలోచిస్తే ఇది చాలా విచిత్రమైన, ఘోరమైన విషయం అనిపిస్తుంది.

ఇలా జరగటానికి కారణాలు, ఇలా జరగకుండా ఉండాలంటె ఏమి చేయాలొ చెప్పండి ఒకటి, రెండు వాక్యాల్లొ.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

doubt