యాదృచ్ఛికమా? కీలకమైన అన్ని పదవులలొ సీమాంధ్రులు

Kiran Kumar Reddy - ముఖ్యమంత్రి - సీమాంధ్రుడు----- Nadendla Manohar - అసెంబ్లి స్పీకర్ - సీమాంధ్రుడు-- Deputy speaker -భట్టి విక్రమార్క - ఆంధ్ర తొత్తు చక్రపాని - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ - సీమాంధ్రుడు ---- డిప్యూటీ ఛైర్మన్ – విద్యాసాగర్ - తెలంగాణ స్పృహలేని మనిషి ---- Dinesh Reddy - డిరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిసు(డిజిపి) - సీమాంధ్రుడు---

22, మార్చి 2010, సోమవారం

WORLD WATER DAY - భూగోళం మీద మనిషికి అందుబాటులొ ఎంత నీరున్నది?

భూమండలం లొ మొత్తం 100 లీటర్ల నీరున్నదనుకుంటె
అందులొ 97 లీటర్లు సముద్రాలలొ ఉన్నవి - ఉప్పు నీరు, 3 లీటర్లు మాత్రమె మంచినీరు భూమిపై, భూగర్భంలొ ఉన్నవి.
ఆ 3 లీటర్ల మంచినీరులొ 2.25 లీటర్లు మంచుగడ్డల రూపంలొ ఉన్నవి. 0.70లీటర్లు(ఇందులొ సగం కంటె తక్కువ మనిషికి అందుబాటులొ ఉన్నవి) భూగర్బంలొ ఉన్నవి. 0.05 లీటర్లు సరస్సులలో, నదులలో ఉన్నవి.
అంటె 100 లీటర్లలొ మనిషికి అందుబాటులో ఉన్నది 0.70/2 + 0.05 =0.40 లీటర్ల లోపు (400 మిలీ లోపు)
400 మిలీ కూడా మనిషి చేతికి అందె దూరం లొ లేవు.
క్రింది లింకులొ చూడండి నీటి లభ్యత

నీరు

పద్ధతులు ఇలాగె కొనసాగితె పరిస్థితి 2070 లో ఏవిధంగా ఉండవచ్చొ డా.అబ్దుల్ కలాం గారి ఈ క్రింది link లో చూడండి.
year2070

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

తెలంగానా అయితే లీల్లు తక్వ ఐతాయి అన్నట్టు. గప్పుడు నీకు సుకూనైతది.